Telangana Pension Scheme : ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు – 57 ఏళ్లు నిండిన వారికి శుభవార్త | పూర్తి వివరాలు
Telangana Pension Scheme : ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు – 57 ఏళ్లు నిండిన వారికి శుభవార్త | పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. … Read more